అందరూ అనుకున్నట్లుగానే చివరికి వి.ఆర్.ఓ మరియు వి.ఆర్.ఏ ఉద్యోగాలకై వ్రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ.పి.పి.ఎస్.సి. ద్వారానే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తుంది. దీనికి సంబందించిన విధి, విధానాల రూపకల్పనకై కసరత్తు ప్రారంభమైంది. వచ్చే నెలలో
NOTIFICATION విడుదల చేయడానికి ప్రభుత్వం సన్న్హదమైంది.